logo

అప్పన్న సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవ΄ర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి సతీ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Updated : 17 Aug 2022 07:29 IST


కప్పస్తంభం వద్ద పూజలు చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి దంపతులు

సింహాచలం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి సతీ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఏఈవో ఆనంద్‌కుమార్‌ స్వామివారి ప్రసాదం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని