logo

‘ప్రతీ ఒక్కరిలో జాతీయ భావం ఉండాలి’

ప్రతీ ఒక్కరు జాతీయభావాన్ని కలిగి ఉండాలని మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో బుధవారం లిటిల మ్యుజీషియన్స్‌ అకాడమీ

Published : 18 Aug 2022 03:32 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ప్రతీ ఒక్కరు జాతీయభావాన్ని కలిగి ఉండాలని మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో బుధవారం లిటిల మ్యుజీషియన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కె.రామాచారి శిష్యబృందంలోని 75 మంది ప్రత్యేక పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, లిటిల మ్యుజీషియన్స్‌ అకాడమీ నిర్వాహకులు, సంగీత గురువు రామాచారి పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని