logo

పర్వతారోహకురాలు హస్వీకి ప్రశంస

పర్వతారోహకురాలు ఎం.హస్వీ(14)ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. బుధవారం హస్వీ తండ్రి వెంకటసత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడిన దత్తాత్రేయ కాకసస్‌ పర్వతాల్లోనే  

Published : 18 Aug 2022 03:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: పర్వతారోహకురాలు ఎం.హస్వీ(14)ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. బుధవారం హస్వీ తండ్రి వెంకటసత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడిన దత్తాత్రేయ కాకసస్‌ పర్వతాల్లోనే  ఎత్తైన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను అధిరోహించడం గర్వకారణమని అన్నారు. మంచిర్యాలకు చెందిన హస్వీ ప్రస్తుతం శామీర్‌పేట్‌లోని ఎక్సలెన్సియా ఇన్ఫినిటమ్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని