logo

నేత్రపర్వం ‘కూచిపూడి మహోత్సవం’

సుప్రసిద్ధ నాట్యగురువు రాజా రాధారెడ్డి, కౌశల్యరెడ్డి, యామినిరెడ్డి స్థాపించిన ‘నాట్యతరంగిణి’ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం....

Published : 24 Sep 2022 03:13 IST


కళాకారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, నిర్వాహకులు

రవీంద్రభార[తి: సుప్రసిద్ధ నాట్యగురువు రాజా రాధారెడ్డి, కౌశల్యరెడ్డి, యామినిరెడ్డి స్థాపించిన ‘నాట్యతరంగిణి’ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ‘కూచిపూడి మహోత్సవం’ అలరించింది. కవి డా.సముద్రాల లక్ష్మణయ్యను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని