logo

రవాణా శాఖకు కాసులు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు

ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులకు ఉండే మోజు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించింది. ఖైరతాబాద్‌(మధ్య మండలం) జోన్‌లో ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు శనివారం తొలిరోజు రూ.32.10 లక్షల ఆదాయం లభించిందని జేటీసీ పాండురంగ నాయక్‌ తెలిపారు.

Published : 25 Sep 2022 03:47 IST

ఈనాడు, హైదరాబాద్‌; ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులకు ఉండే మోజు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించింది. ఖైరతాబాద్‌(మధ్య మండలం) జోన్‌లో ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు శనివారం తొలిరోజు రూ.32.10 లక్షల ఆదాయం లభించిందని జేటీసీ పాండురంగ నాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని