logo

బీసీలను కులాలవారీగా చీల్చే కుట్రను తిప్పికొట్టాలి

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసి బీసీలను చీల్చే కుట్రను తిప్పికొట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆచార్య లక్ష్మణ్‌ బాపూజీ జయంతి ఉత్సవాల 

Published : 26 Sep 2022 02:40 IST

గోడ పత్రిక విడుదల చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు

కాచిగూడ, న్యూస్‌టుడే: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేసి బీసీలను చీల్చే కుట్రను తిప్పికొట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆచార్య లక్ష్మణ్‌ బాపూజీ జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో వేడుకల గోడ పత్రికను సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, పురుషోత్తం, వెంకటేశ్‌, కోలా జనార్దన్‌, ఉదయ్‌నేత, పండరినాథ్‌, సురేశ్‌, జయంతి, అనంతయ్య, రామకృష్ణ తదితరులతో కలిసి విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు