logo

ప్రైవేటు బస్సుల దసరా బాదుడు

ప్రైవేటు బస్సు సర్వీసులు రెట్టింపు ధరలు ఆన్‌లైన్లో పెట్టి వసూలు చేస్తున్నాయి. అక్టోబర్‌ 1న హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ. 3350 ఉంది. ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న స్లీపర్‌ బస్సులో

Published : 27 Sep 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు బస్సు సర్వీసులు రెట్టింపు ధరలు ఆన్‌లైన్లో పెట్టి వసూలు చేస్తున్నాయి. అక్టోబర్‌ 1న హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్‌ టిక్కెట్‌ ధర రూ. 3350 ఉంది. ఏపీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న స్లీపర్‌ బస్సులో ధర రూ.1800 ఉండగా.. సెమీ స్లీపర్‌ ధర రూ.1450 ఉంది. విశాఖపట్నం వైపే కాకుండా.. నగరం నుంచి అన్ని పట్టణాలకూ వెళ్లే ప్రైవేటు బస్సుల దోపిడీ కొనసాగుతోంది. విజయవాడ బస్సులో రూ.2000లు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రూ.663 ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని