logo

కంటోన్మెంట్‌ బోర్డుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారం

కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పురస్కారం దక్కింది. ఆర్నెల్ల క్రితం ‘మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌’ నియమించిన ఆరుగురు సభ్యుల బృందం

Published : 27 Sep 2022 04:35 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పురస్కారం దక్కింది. ఆర్నెల్ల క్రితం ‘మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌’ నియమించిన ఆరుగురు సభ్యుల బృందం.. వారం రోజులపాటు ఇక్కడే ఉండి కంటోన్మెంట్‌లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు పరిశీలించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌కు సంబంధిత పురస్కారాన్ని అందజేయనున్నట్లు తాజాగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని