logo

గుర్రం జాషువా గొప్ప సాహితీమూర్తి

అణగారిన ప్రజల వేదన, దళితుల వ్యథ]లకు ప్రతీక గుర్రం జాషువా కవితలు అని శాసనమండలి సభ్యుడు దయానంద్‌ అన్నారు. మంగళవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన ప్రముఖ

Published : 28 Sep 2022 02:38 IST

నివాళులర్పిస్తున్న సత్యనారాయణ, రమణ, దయానంద్‌, కళాజనార్దనమూర్తి, పీఎస్‌ఆర్‌ మూర్తి

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: అణగారిన ప్రజల వేదన, దళితుల వ్యథ]లకు ప్రతీక గుర్రం జాషువా కవితలు అని శాసనమండలి సభ్యుడు దయానంద్‌ అన్నారు. మంగళవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త గుర్రం జాషువా జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రమణ వెలమకన్ని, కళాజనార్దనమూర్తి, సత్యనారాయణ, పీఎస్‌ఆర్‌ మూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని