cm kcr-vijay darda: సీఎం కేసీఆర్తో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ దర్దా భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్మత్’ మీడియా సంస్థల ఛైర్మన్ విజయ్ దర్దా భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు, ‘లోక్మత్’ మీడియా సంస్థల ఛైర్మన్ విజయ్ దర్దా భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ప్రగతిభవన్లో గురువారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. విజయ్ దర్దాకు ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్.. ఆయనను సత్కరించి జ్ఞాపిక అందించారు. విజయ్ దర్దా రచించిన ‘రింగ్ సైడ్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్కు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!