logo

నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిల్కూరు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన మరమ్మతు, సర్వీసింగ్‌ చేయడంపై ఈనెల 10 నుంచి శిక్షణ ఇస్తున్నట్లు ఏపీఎం ఆనంద్‌ తెలిపారు.

Published : 02 Oct 2022 04:13 IST

తాండూరుగ్రామీణ: ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిల్కూరు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన మరమ్మతు, సర్వీసింగ్‌ చేయడంపై ఈనెల 10 నుంచి శిక్షణ ఇస్తున్నట్లు ఏపీఎం ఆనంద్‌ తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామీణ యువకులను శిక్షణకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 7వతేదీ వరకు వివరాలను నమోదు చేయించాలని సూచించారు. వివరాలకు చరవాణి సంఖ్యలు 85001 65190, 9000 469130, 90007 78300ల్లో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని