Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం.. దసరా వేడుకలకు ఆటంకం
దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఔత్సాహికులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్: దసరా పర్వదినం సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఔత్సాహికులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రావణ దహనం కోసం ఏర్పాటు చేసిన వేదికలు తడిసి ముద్దయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, దోమలగూడ, కాప్రా, ఏఎస్రావు నగర్, గౌతమ్నగర్, కేపీహెచ్బీ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్, చిక్కడపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాగ్లింగంపల్లి, బోలక్పూర్, కవాడిగూడ, జవహర్నగర్, గాంధీనగర్, రామ్నగర్, చంపాపేట్, ఐఎస్సదన్, సంతోష్నగర్, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్, సరూర్నగర్ నారాయణగూడ, హిమాయత్నగర్, పంజాగుట్ట, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..