logo

3200 పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన

హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ పరిధిలో శనివారం 3200 మంది అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించారు.

Published : 27 Nov 2022 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ పరిధిలో శనివారం 3200 మంది అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించారు. వీరంతా ఈ నెల 22న సేవా కేంద్రాలకు వచ్చేందుకు స్లాట్లు బుక్‌ చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో పరిశీలన ప్రక్రియ శనివారానికి వాయిదా వేసి పూర్తిచేసినట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో      తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు