చెరువుకు గాలాడట్లే
హైదరాబాదీయులకు పూర్వం తాగునీటిని అందించిన చెరువులు కాలుష్యం ధాటికి నామరూపాల్లేకుండా పోతున్నాయి.
రసాయన, నిర్మాణ వ్యర్థాలు చేరి విషతుల్యమవుతున్న నీరు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాదీయులకు పూర్వం తాగునీటిని అందించిన చెరువులు కాలుష్యం ధాటికి నామరూపాల్లేకుండా పోతున్నాయి. ఓ వైపు కబ్జాలతో కుంచించుకుపోతుండగా మరోవైపు ఉన్న కొద్దిపాటి నీళ్లలో రసాయన వ్యర్థాలు.. ప్లాస్టిక్.. చెత్తాచెదారం నిండడంతో ప్రాణవాయువు ఉండడం లేదు.
వర్షాలు పడిన సమయంలో భూమిలోని ఊటతో కళకళలాడే చెరువుల్లో ప్రాణవాయువు ఉంటుంది. చేపలు, ఇతర జలచరాలు జీవిస్తాయి. ఇందుకు భిన్నంగా గ్రేటర్లోని 185 తటాకాల్లో ప్రాణవాయువు తగ్గిపోతోంది. లీటర్ నీటిలో 6-8.5 మిల్లీగ్రాముల ఆక్సిజన్ ఉంటేనే నీటినాణ్యత బాగుంటుంది. గ్రేటర్లోని ఒక్క చెరువులోనూ ప్రాణవాయువు పరిమితులకు అనుగుణంగా లేదు. ప్రతి కాసారం వద్దకు వెళ్లి నీటి నమూనాలను సేకరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాటి స్థితిగతులను నివేదిక రూపంలో అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఆక్సిజన్ తగ్గుతోందని జీహెచ్ఎంసీ, సాగునీటిశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
శివార్లలోనే ఎక్కువ.. గ్రేటర్లోని తటాకాల్లో ఎక్కువగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధుల్లో ఉన్నాయి. ప్రమాణాలకు (పీహెచ్ 6-7 మధ్య ఉండాలి) అనుగుణంగా నీటినాణ్యత ఒక్క కాసారంలోనూ లేవు. ఇంతేకాదు.. కొన్ని చెరువుల్లో ఈ-వ్యర్థాలతోపాటు సీసం, లిథియంలతోపాటు భారలోహాలు కలుస్తున్నాయి. రాత్రివేళల్లో శివార్లలోని తటాకాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా, అక్రమార్కులు మట్టి, వ్యర్థాలను నింపకుండా నిఘా ఉంచేందుకు ఉద్యోగులున్నారు. యంత్రాంగం, ఉద్యోగులున్నా ఆయా కాసారాల్లోకి వ్యర్థజలాలు నిరాటంకంగా వెళ్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలు యథేచ్ఛగా చేరుతున్నాయి. వీటన్నింటినీ అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కొన్ని చెరువులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ సుందరీకరణ పనులు చేస్తోంది. అలా చేసిన వాటిలోనూ వ్యర్థాలు చేరుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ప్రాణవాయువూ.. నాణ్యత రెండూ లేవు
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గ్రేటర్లోని 185 చెరువుల్లో నీటినాణ్యత పరీక్షలు జులైలో నిర్వహించారు. తర్వాత నిర్వహించిన నాణ్యత పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండగా పీసీబీ అధికారులు కొద్దిరోజుల్లో మళ్లీ నాణ్యత, కాలుష్య ప్రమాణాలను పరీక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం