logo

హక్కులతోపాటు బాధ్యత గుర్తుంచుకోవాలి

రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోపాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలని ఆచార్య హరగోపాల్‌ అన్నారు. మంగళవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో అంబేడ్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 07 Dec 2022 03:58 IST

మాట్లాడుతున్న హరగోపాల్‌

కవాడిగూడ: రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోపాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలని ఆచార్య హరగోపాల్‌ అన్నారు. మంగళవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో అంబేడ్కర్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో వారు అభ్యున్నతి చెందుతున్నారన్నారు. అత్యాచార నిరోధక చట్టంతో సామాజిక భద్రత కలుగుతోందన్నారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు పి.రత్నం, ఉపాధ్యక్షుడు అంబేడ్కర్‌, గోపాల్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని