logo

రేపు ఉద్యోగమేళా

జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో ఈ నెల 8 (గురవారం) ఉదయం 10.30 లకు ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నారు

Published : 07 Dec 2022 03:58 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో ఈ నెల 8 (గురవారం) ఉదయం 10.30 లకు ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్‌ అబ్దుస్‌ సుభాన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేటు ప్రాజెక్టు వారికి వారికి 100 ఉద్యోగులు అవసరమని ఆయన చెప్పారు. వీరి కోసం ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని