16 ఏళ్లకే పీజీ ఉత్తీర్ణత
కాచిగూడ కుత్భిగూడకు చెందిన అగస్త్య జైస్వాల్ 16 ఏళ్లకే ఓయూ నుంచి ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణుడై రికార్డు సాధించాడు.
అగస్త్య జైస్వాల్కు మిఠాయి తినిపిస్తూ అభినందిస్తున్న తల్లిదండ్రులు, సోదరి
కాచిగూడ: కాచిగూడ కుత్భిగూడకు చెందిన అగస్త్య జైస్వాల్ 16 ఏళ్లకే ఓయూ నుంచి ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణుడై రికార్డు సాధించాడు. ఓయూ పీజీ చివరి సంవత్సరం ఫలితాల్లో అతను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. 14 ఏళ్లకు డిగ్రీ, 11 ఏళ్లకు ఇంటర్, 9 ఏళ్లకు ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించాడు. శుక్రవారం అగస్త్యకు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్రెడ్డి
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’