మహింద్రా ఎక్స్యూవీ 400 ఈవీ విడుదల
మహింద్రా నుంచి నూతన తయారీ ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, ఉపసభాపతి పద్మారావు మార్కెట్లోకి విడుదల చేశారు.
వాహనాన్ని విడుదల చేస్తున్న ఎంపీ బండి సంజయ్, ఉపసభాపతి పద్మారావుగౌడ్
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: మహింద్రా నుంచి నూతన తయారీ ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, ఉపసభాపతి పద్మారావు మార్కెట్లోకి విడుదల చేశారు. ఆర్పీరోడ్డులోని మహింద్రా షోరూమ్లో పద్మారావుగౌడ్ ముఖ్యఅతిథిగా కాగా సంస్థ ఏఎస్ఎం కునాల్ దత్తా, బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్కుమార్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని షోరూమ్లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్తో పాటు ఫిల్మ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క, ఏఎస్ఎం యథార్థ్, సీవోవో సుధీర్, జీఎం శ్యామ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ
-
World News
Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి