logo

డాక్టర్‌ సుధీర్‌ దారాకు ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డు

సామాజిక ఆరోగ్య రంగానికి అందించిన సేవల్లో భాగంగా అత్యధిక సంఖ్యలో పీఆర్పీ చికిత్సలను చేపట్టినందుకు ఎపివన్‌ గ్రూప్‌ ఆఫ్‌ క్లినిక్స్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌ దారా ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డు అందుకున్నారు.

Updated : 28 Jan 2023 04:23 IST

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నుంచి అవార్డు అందుకున్న డాక్టర్‌ సుధీర్‌ దారా

ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక ఆరోగ్య రంగానికి అందించిన సేవల్లో భాగంగా అత్యధిక సంఖ్యలో పీఆర్పీ చికిత్సలను చేపట్టినందుకు ఎపివన్‌ గ్రూప్‌ ఆఫ్‌ క్లినిక్స్‌ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర్‌ దారా ఇండియన్‌ అచీవర్స్‌ అవార్డు అందుకున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన మూడో ఎడిషన్‌ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని