logo

ఓయూ అధ్యాపకుడికి రూ.కోటి విలువైన జాతీయ సైన్స్‌ ప్రాజెక్టు

జాతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) నుంచి ఓయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు డా.కె.శశికాంత్‌ రూ. కోటి ప్రాజెక్టును సాధించారు

Published : 28 Jan 2023 02:59 IST

డా.శశికాంత్‌

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే : జాతీయ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) నుంచి ఓయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకుడు డా.కె.శశికాంత్‌ రూ. కోటి ప్రాజెక్టును సాధించారు. గోదావరి, నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో మారుతున్న వాతావరణంలో నీటి భద్రతను అంచనా వేయడం ప్రాజెక్టు లక్ష్యం. డా.శశికాంత్‌తో పాటు ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధ్యాపకులు పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని