logo

అరుదైన అరోవాన

పెటెక్స్‌ ఇండియా ప్రదర్శనలో  అరుదైన చేప ఇది.

Published : 29 Jan 2023 02:35 IST

పెటెక్స్‌ ఇండియా ప్రదర్శనలో  అరుదైన చేప ఇది. ఇండోనేషియాకు చెందిన ఈ అరోవాన (వాస్తు చేప)  చేప దాదాపు 30-35 ఏళ్లకు పైగా జీవిస్తుందని, దీని ధర రూ.లక్షల్లో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని