logo

ఉపాధ్యాయుల బదిలీ చేయవద్దంటూ విద్యార్థుల నిరసన

పూడూరు మండలం మేడిపల్లి కలన్‌ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయద్దంటూ విద్యార్థులు సోమవారం ఉదయం తరగతులను బహిష్కరించి నిరసనకు దిగారు.

Updated : 30 Jan 2023 19:55 IST

పూడూరు: పూడూరు మండలం మేడిపల్లి కలన్‌ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయద్దంటూ విద్యార్థులు సోమవారం ఉదయం తరగతులను బహిష్కరించి నిరసనకు దిగారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు తరగతులకు హాజరవ్వమని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని