ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కంపెనీ ప్రారంభోత్సవంలో జ్యోతి వెలిగిస్తున్న మంత్రి కేటీఆర్
కార్ఖానా, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ సంస్థలు స్థాపించే వారికి ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని వెల్లడించారు. బేగంపేటలో నూతనంగా ఏర్పాటైన కోడ్ ఆక్యూటీ కంపెనీని ఆయన సోమవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ నగరానిది ప్రత్యేక స్థానమని, ఇక్కడి యువత ఈ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డైరక్టర్ కె.దిలీప్, కోడ్ ఆక్యూటీ సీఈవో అనుదీప్ కాటన్ గోరి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
MLC Kavitha: డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం: ఎమ్మెల్సీ కవిత
-
Movies News
Rishab Shetty: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతార’ హీరో
-
Crime News
Jangareddygudem: కత్తితో దంపతులు, కుమారుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
-
India News
Kapil Sibal: సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్ సిబల్ విజ్ఞప్తి
-
Movies News
Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: టోర్నీలోని మిగతా మ్యాచుల్లో కేన్ విలియమ్సన్ ఆడడు: గుజరాత్ టైటాన్స్