logo

సినీ పరిశ్రమకు లభించిన అరుదైన వజ్రం జమున

నటి జమున సినీ పరిశ్రమకు లభించిన అరుదైన వజ్రమని పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా అన్నారు.

Published : 31 Jan 2023 04:10 IST

నివాళులర్పిస్తున్న శ్రీనివాస్‌ గుప్తా తదితరులు

రాంనగర్‌, న్యూస్‌టుడే: నటి జమున సినీ పరిశ్రమకు లభించిన అరుదైన వజ్రమని పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. సోమవారం త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై సినీ నటి జమున సంతాప సభ జరిగింది. ముఖ్య అతిథిగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రసంగించారు. త్రినాథరావు, కళా జనార్దన్‌మూర్తి, బండిశ్రీనివాస్‌, ఉష తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని