మన ఊరు - మనబడి.. సరికొత్త ఒరవడి
మన ఊరు -మనబడి కింద ఎంపికైన పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మంత్రుల చేతుల మీదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ (నేటి) నుంచి వీటికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రారంభానికి 13 పాఠశాలలు సిద్ధం
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్ కలెక్టరేట్, వికారాబాద్ గ్రామీణ
మిట్టకోడూరులో ముస్తాబైన పాఠశాల
మన ఊరు -మనబడి కింద ఎంపికైన పాఠశాలలను ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. మంత్రుల చేతుల మీదుగా ఫిబ్రవరి ఒకటో తేదీ (నేటి) నుంచి వీటికి శ్రీకారం చుట్టనున్నారు.
మొత్తం 371 ఎంపిక
జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1058 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు -మన బడి కింద 371 పాఠశాలలను రూ.6.94కోట్ల వ్యయంతో చేపట్టారు. వీటిలో తొలి విడతగా 37 ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసి వాటిలో ఇప్పటివరకు 13 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధం చేశారు. వాటిలో.. చట్టంపల్లి తండా, చౌడాపూర్ మండలం కొత్తపల్లి, దోమ మండలం శివారెడ్డిపల్లి, దౌల్తాబాద్ మండలం నర్సాపూర్, కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్, మోమిన్పేట మండలం చంద్రాయన్పల్లి, అమ్రాద్కుర్దు, నవాబుపేట మండలం మాదారం, పరిగి మండలం కాళ్లాపూర్, పెద్దేముల్ మండలం కందనెల్లి, పూడూరు మండలం మన్నెగూడ, తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం దేవనూర్ పాఠశాలలు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి.
* రూ.30లక్షలకు పైబడి ఉన్నవి 102, అంతకంటే తక్కువగా నిధులు ఖర్చయ్యేవి 269 పాఠశాలలు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసేందుకు అధికారులు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు.
వేగంగా సాగేందుకు..
మనబడి పథకం వేగంగా సాగేందకు ఇప్పటికే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పనులపై విడతల వారీగా సమీక్షించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాణంలో ఉన్న వాటిని కూడా పూర్తిచేసేందుకు అధికారులు గుత్తేదారులను పరుగులు పెట్టిస్తున్నారు. పనుల్లో వేగిరత తీసుకువచ్చేందుకు స్వయంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆయా పాఠశాలలను సందర్శించారు. ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను నిత్యం పరిశీలిస్తున్నారు. రూ.30లక్షలకు పైబడి ఉన్నవాటిని కూడా టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు.
కార్పొరేట్కు ధీటుగా మారుస్తాం
- రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి
సర్కారు బడుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించి కార్పొరేట్కు ధీటుగా మారుస్తాం. పనులు పూర్తయిన పాఠశాలలను పరిశీలిస్తే ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, పిల్లల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఆయా మండలాల్లో 13పాఠశాలలను ప్రారంభానికి సిద్ధం చేశాం. మిగతా వాటిని కూడా త్వరగా పూర్తిచేసేందుకు మరింత చొరవ తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత