రాతిని తొలిచి.. జీవిగా మలిచి
కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు.
Published : 02 Feb 2023 02:55 IST
కంచె వేసేందుకు ఉపయోగించే రాతి కడీ మీద ఓ శిల్పకారుడు తన కళను ప్రదర్శించాడు. ఊసరవెల్లి బొమ్మను అందంగా మలిచి రంగు వేశాడు. కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కుల్లో ఈ కళాకృతి సహజత్వం ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
న్యూస్టుడే, మాదాపూర్
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM KCR: భారాస శ్రేణులకు సీఎం కేసీఆర్ ‘ఆత్మీయ సందేశం’
-
Movies News
బ్యాంకింగ్ సంక్షోభం వల్ల నా డబ్బు సగం పోయింది: నటి
-
Sports News
Gambhir: మాజీ ఆటగాళ్లకు మసాలా అవసరం.. కేఎల్ రాహుల్కు మద్దతుగా నిలిచిన గంభీర్
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్కు కాల్స్..!
-
India News
CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ ఇదే.. UGC ఛైర్మన్ ట్వీట్!
-
General News
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం