logo

కళా భారతి.. ఇక సెలవడిగితి

తన దర్శకత్వ ప్రతిభతో  ఆణిముత్యాల్లాంటి సినిమాలను రూపొందించిన దర్శక దిగ్గజం కళా తపస్వి కె. విశ్వనాథ్‌ శివైక్యం చెందడంతో  శుక్రవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు ఫిలింనగర్‌కు తరలివచ్చారు.

Updated : 04 Feb 2023 06:02 IST

కె.విశ్వనాథ్‌ పార్థివదేహానికి నివాళుర్పించిన అనంతరం ఆయన సతీమణి జయలక్ష్మిని పరామర్శిస్తున్న నటుడు చిరంజీవి,  కళా తపస్వికి  నివాళులర్పిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్‌, నటులు పవన్‌కల్యాణ్‌, రాధిక, నాజర్‌ తదితరులు


తన దర్శకత్వ ప్రతిభతో  ఆణిముత్యాల్లాంటి సినిమాలను రూపొందించిన దర్శక దిగ్గజం కళా తపస్వి కె. విశ్వనాథ్‌ శివైక్యం చెందడంతో  శుక్రవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు ఫిలింనగర్‌కు తరలివచ్చారు.


కళామూర్తి.. తరగని కీర్తి

అశ్రు నివాళి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని