పల్లె ప్రగతి పనుల లెక్క పక్కా..
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీస సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ఆన్లైన్లో సమాచారం నమోదు
న్యూస్టుడే, బొంరాస్పేట, కొడంగల్ గ్రామీణం
పర్సాపూర్లోని పల్లెప్రకృతి వనం
గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కనీస సౌకర్యాల కల్పనకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. వాటి పనితీరు, నిర్వహణ పక్కాగా తెలుసుకుంటూ.. పారదర్శకత దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రతి పంచాయతీలో ఇంటింటా తిరిగి చెత్త సేకరణ, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నారు. చేపట్టిన పనుల వివరాలను చిత్రాలతో సహా అంతర్జాలంలోని ‘పల్లె ప్రగతి యాప్’లో నమోదు చేసే కార్యక్రమం ఆరంభించారు. తద్వారా పనుల లెక్క పక్కాగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అక్షాంశ.. రేఖాంశాలతో చిత్రం
జిల్లాలో కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని 566 గ్రామ పంచాయతీలతో పాటుగా అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా పల్లె, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, ఎవెన్యూ ప్లాంటేషన్ ఫొటోలను ఆన్లైన్లో నమోదు చేయటానికి ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు.
* ఏడు అంశాలకు సంబంధించిన వివరాలను అక్షాంశ, రేఖాంశాలతో కూడిన ఫొటోలు తీసి అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాటిన మొక్కలు, సంరక్షణ చర్యలు, ఇంకా ఎన్ని మొక్కలు నాటుతున్నారో నమోదు చేయాలి. వైకుంఠధామాల్లో విద్యుత్ సౌకర్యం, బోరు మోటారు పరిస్థితి, క్రీడా ప్రాంగణాల్లో పరికరాల ఏర్పాటు తదితర అంశాలపై ఛాయాచిత్రాలను జత చేయాలి. అందుకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు యాప్లోనే జవాబులను పంచాయతీ కార్యదర్శులే నమోదు చేయాలి. వీరు నిత్యం ఏయే పనులు చేయాలి.. వాటిని పూర్తి చేశారా.. లేదా అనే అంశాలు ఉన్నతాధికారులు తెలుసుకునేలా యాప్లోని ప్రశ్నలకు కార్యదర్శులే సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి యాప్లో నమోదు తీరును ఆయా మండలాల్లోని ఎంపీడీవో, ఎంపీవోలు పర్యవేక్షణ చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రక్రియ కొనసాగుతోంది
- పాండు, ఎంపీడీఓ, బొంరాస్పేట
పంచాయతీ కార్యదర్శులు అంతర్జాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిక్షణ ఇస్తూ నమోదుపై అవగాహన కల్పించాం. పంచాయతీ స్థాయిలో వివిధ పనుల ఒత్తిడి కారణంగా ఆలస్యం జరుగుతోంది. ఆయా పనుల ఛాయాచిత్రాలతో తొందరలోనే వివరాల నమోదును పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం