మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలి
తెలుగు ప్రాంతాల అభివృద్ధితోపాటు కళారంగం, రాజకీయ రంగంలో విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, పౌల్ట్రీరంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మన్నవ పెద్ద శేషయ్య సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప, భాస్కర్రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు.
ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనప్ప, భాస్కర్రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్
షాద్నగర్ న్యూటౌన్, న్యూస్టుడే: తెలుగు ప్రాంతాల అభివృద్ధితోపాటు కళారంగం, రాజకీయ రంగంలో విశేష కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, పౌల్ట్రీరంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మన్నవ పెద్ద శేషయ్య సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప, భాస్కర్రావు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. రంగారెడ్డిజిల్లా షాద్నగర్ పురపాలిక పరిధి చటాన్పల్లిలోని ఎంపీ శేషయ్య కాలనీ (బీవీ.రావునగర్)లోని శేషయ్య నాగరత్నమ్మ కమ్యూనిటీహాలు వద్ద ఎన్టీఆర్, శేషయ్య నాగరత్నమ్మ దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. శేషయ్య నాగరత్నమ్మ దంపతుల విగ్రహాలను మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్.. ట్రస్టు, సేవా సమితి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ట్రస్టు అధ్యక్షుడు పాతూరి వెంకటరావు అధ్యక్షతన మిర్యాలగూడ, శేరిలింగంపల్లి, సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యేలు భాస్కరరావు, ఆరెకపూడి గాంధీ, కోనేరు కోనప్ప ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, శైలజాకిరణ్ మాట్లాడుతూ మహానుభావుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, శేషయ్య కుమారుడు శరత్, కమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రావు, సభ్యులు సాంబశివరావు, వసంతరావు, నాగేశ్వరరావు, సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి.. పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని శైలజాకిరణ్ అన్నారు. గిట్టుబాటుధర లేక, పెరుగుతున్న మేత ధరలతో రైతులు ఎంతో సతమతమవుతున్నారని వివరించారు. వారి శ్రేయస్సుకు ప్రభుత్వంతో మాట్లాడి తమవంతు సహకారం అందించాలని సభావేదికపై ఉన్న ఎమ్మెల్యేలను ఆమె కోరారు. ఎంపీ శేషయ్యతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కమ్యూనిటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆమె తిలకించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే