logo

Hyderabad: నేడు 19 ఎంఎంటీఎస్‌ల రద్దు

ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది.

Updated : 27 Feb 2023 09:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. గతంలో శని, ఆదివారాల్లో రద్దు చేస్తే.. ఇప్పుడు పనిదినాల్లో కూడా రద్దు చేస్తూ, నగర ప్రయాణికులకు తక్కువ టిక్కెట్‌ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటును దూరం చేస్తోంది. సోమవారం 19 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసింది. వాటి వివరాలివీ..

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లేవి 

 హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లేవి 3

 ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లేవి 5

 లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లేవి 6

 రామచంద్రాపురం - ఫలక్‌నుమా మధ్య 2

 ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్‌ వెళ్లేది 1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని