logo

స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.శ్రవణ్‌కుమార్‌ కుటుంబ సమేతంగా  అదివారం సందర్శించారు.

Published : 20 Mar 2023 02:28 IST

యాదగిరిగుట్ట అర్బన్‌: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.శ్రవణ్‌కుమార్‌ కుటుంబ సమేతంగా  అదివారం సందర్శించారు. స్వయంభువులను దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు