logo

భారత్‌ జోడో క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ అభినందనీయం

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారత్‌ జోడో ఆలిండియా అండర్‌-19 క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రోజు ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్‌ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు.

Published : 24 Mar 2023 02:40 IST

జ్ఞాపిక అందజేస్తున్న శ్రీధర్‌బాబు, చిత్రంలో గడ్డం వినోద్‌, వి.హనుమంతరావు

నారాయణగూడ, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారత్‌ జోడో ఆలిండియా అండర్‌-19 క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రోజు ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్‌ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు. సెంచరీ చేసిన ఆర్యన్‌రాజుకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందజేశారు.   శ్రీకాంత్‌గౌడ్‌, అమర్‌జీత్‌ కుమార్‌, సాధిక్‌ భాష, లక్ష్మణ్‌యాదవ్‌, క్రాంతికుమార్‌, రజనీకాంత్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని