భారత్ జోడో క్రికెట్ ఛాంపియన్షిప్ అభినందనీయం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారత్ జోడో ఆలిండియా అండర్-19 క్రికెట్ ఛాంపియన్షిప్లో రెండో రోజు ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్బాబు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు.
జ్ఞాపిక అందజేస్తున్న శ్రీధర్బాబు, చిత్రంలో గడ్డం వినోద్, వి.హనుమంతరావు
నారాయణగూడ, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న భారత్ జోడో ఆలిండియా అండర్-19 క్రికెట్ ఛాంపియన్షిప్లో రెండో రోజు ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్బాబు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గడ్డం వినోద్ ముఖ్యఅతిథులుగా హాజరై క్రీడాకారులను అభినందించారు. సెంచరీ చేసిన ఆర్యన్రాజుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేశారు. శ్రీకాంత్గౌడ్, అమర్జీత్ కుమార్, సాధిక్ భాష, లక్ష్మణ్యాదవ్, క్రాంతికుమార్, రజనీకాంత్ తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers' protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ