శునకాలకు ఉచిత రేబిస్ వ్యాక్సినేషన్
పెంపుడు కుక్కలతో పాటు వీధి శునకాలకు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ శిబిరం నెక్లెస్ రోడ్డులోని డాగ్స్ పార్కులో శుక్రవారం నిర్వహించారు.
శిబిరాన్ని ప్రారంభిస్తున్న వరలక్ష్మీ శరత్కుమార్
ఖైరతాబాద్, న్యూస్టుడే: పెంపుడు కుక్కలతో పాటు వీధి శునకాలకు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ శిబిరం నెక్లెస్ రోడ్డులోని డాగ్స్ పార్కులో శుక్రవారం నిర్వహించారు. హెర్మోన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకులు డా.శ్రీనివాస్రెడ్డి, సంధ్యారెడ్డి మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్లో ఆసుపత్రితో పాటు లేబొరేటరీ ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచిత వ్యాక్సినేషన్కు వినియోగిస్తామని వివరించారు. ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు డా.తిరుపతిరెడ్డి, ఫౌండేషన్ బోర్డు సభ్యురాలు ఆర్చన తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సనత్నగర్లో డ్రగ్స్ సీజ్ చేసిన ఎస్వోటీ పోలీసులు
[ 10-04-2024]
నగరంలోని సనత్నగర్లో ఎండీఎంఏ డ్రగ్స్ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. -
కేర్ టేకర్ దుర్బుద్ధి.. సపర్యలకు వచ్చి..
[ 10-04-2024]
సేవలు చేయడానికి వచ్చి కొంతకాలం నమ్మకంగా పనిచేసి అదను చూసి రూ.30 లక్షలు కాజేసిన ఘటన దోమలగూడ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఎండల్లో నో ఏసీ.. తక్కువ ధరలో తీసుకెళ్లలేమంటున్న క్యాబ్ డ్రైవర్లు
[ 10-04-2024]
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లకు చేరుకోవాలంటే చాలామంది క్యాబ్లను ఆశ్రయిస్తుంటారు. -
రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి.. ఓఆర్ఆర్ వరకు ప్రత్యేక ప్రణాళిక
[ 10-04-2024]
అవుటర్ రింగ్ రోడ్డు వరకు రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ప్రణాళికాబద్దమైన రోడ్డు నెట్వర్క్, పాదచారులకు కాలిబాటల నిర్మాణం, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్లు, పైవంతెనలు తదితర మౌలిక వసతులపై హెచ్ఎండీఏ దృష్టి సారించింది. -
సూరీడు సుర్రుమంటున్నాడు.. మీటరు గిర్రుమంటోంది
[ 10-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నగరంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు విశ్రాంతి ఉండటం లేదు. -
పాదయాత్రలు.. ప్రదర్శనలు.. పర్యటనలు
[ 10-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో దిగనున్న అభ్యర్థులు ఈ నెల 18లోగా నియోజకవర్గం మొత్తం చుట్టేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంకా హైదరాబాద్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. -
అనుమతులన్నీ సువిధతోనే
[ 10-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈసీ సైతం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతోపాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. -
ఓటు స్ఫూర్తితో.. వైకుంఠపాళి
[ 10-04-2024]
ఎక్కువ మందితో ఓటు వేయించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ఆకర్షణీయమైన ఓటరు చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
రిజర్వాయర్లలో తేలే పంపింగ్ స్టేషన్లు
[ 10-04-2024]
రిజర్వాయర్ల నీటి మట్టాలు పూర్తిస్థాయిలో తగ్గినా నగరానికి తరలించడానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ
[ 10-04-2024]
రాజధానిలో అంతర్భాగమైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. -
యథేచ్ఛగా డీజిల్ అక్రమ రవాణా
[ 10-04-2024]
పరిశ్రమల్లో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో డీజిల్ను వినియోగిస్తుంటారు. వేల లీటర్ల ఇంధనాన్ని భూగర్భ ట్యాంకుల్లో భద్రపరిచి భారీ జనరేటర్లకు వినియోగిస్తుంటారు. -
ఫిల్మ్నగర్లో నాటకోత్సవాలు ప్రారంభం
[ 10-04-2024]
ఫిల్మ్నగర్లోని ఫిల్మ్ఛాంబర్ ఆవరణలోని డి.రామానాయుడు కళామండపంలో ఉగాది పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే రంగస్థల నాటకోత్సవాలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. -
నగరం నుంచి అరుణాచలం యాత్ర
[ 10-04-2024]
నగరం నుంచి అరుణాచలం వెళ్లే భక్తులు పెరుగుతున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతుంటే.. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా ప్రత్యేక యాత్రలను సిద్ధం చేసింది. -
తేజస్ హత్యకు వారం క్రితమే పథక రచన
[ 10-04-2024]
తేజస్ హత్యకు వారం క్రితమే నిందితులు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. బాచుపల్లి ఠాణా పరిధిలోని ప్రగతినగర్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రతీకార హత్యలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
మరో వెయ్యిటన్నుల.. వెలుగు
[ 10-04-2024]
వ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ మరో మైలురాయిని అందుకుంది. నాలుగేళ్ల కిందట జవహర్నగర్లో రోజూ 20మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల డబ్ల్యూటీఈ(వేస్ట్ టు ఎనర్జీ) కేంద్రం అందుబాటులోకి వచ్చింది. -
ప్రాంతీయ రింగ్రోడ్డు గ్రీన్బెల్ట్తో బహుళ ప్రయోజనాలు
[ 10-04-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్రోడ్(రీజినల్ రింగ్రోడ్) పరిధిలోని ప్రతిపాదిత గ్రీన్బెల్ట్ ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. -
తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూది కీలక పాత్ర
[ 10-04-2024]
మలిదశ తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిరెడ్డి అనంతరెడ్డి అన్నారు. -
ఆమె కథ విని.. కలిసేందుకు ఇంటికెళ్లి
[ 10-04-2024]
ఓ అభిమాని కథ విన్నారు.. ఆమెను ఎలాగైనా కలవాలని ఇంటికెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. -
ధర్మ భావమే సమాజాన్ని ఐక్యంగా ఉంచుతుంది
[ 10-04-2024]
భాషలు వేరైనా భారతీయులందరి భావం ఒక్కటేనని తెలంగాణ గవర్నర్ సీ.పీ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. -
18 నుంచి చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు
[ 10-04-2024]
‘క్రోధి’ నామ సంవత్సరంలో అన్ని శుభాలే జరుగనున్నట్లు చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు. -
రుణ ప్రోత్సాహం.. తరుణి ప్రగతి పథం
[ 10-04-2024]
మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు అధికారులు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాల పంపిణీతో స్వయం సహాయక సంఘాల ఆర్థికంగా ప్రగతికి బాటలో పయనిస్తున్నాయి. -
కొడంగల్లో మెజార్టీపై కాంగ్రెస్ కసరత్తు
[ 10-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భావిస్తున్నారు. -
సాంకేతిక వినియోగం.. పారదర్శకతే లక్ష్యం
[ 10-04-2024]
ఎన్నికలంటే ఒకప్పుడు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి..ఇలా పెద్ద తతంగమే ఉండేది. నేడు వీటి స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్లు తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. -
సిమెంటు రోడ్డు.. సగంలో వదిలేశారే..!
[ 10-04-2024]
తాండూరు పట్టణంలో వర్షా కాలంలో వరద రోడ్డు మీద పారితే రాకపోకలు స్తంభించి పోతాయి. సమస్య పరిష్కారానికి తాండూరు- హైదరాబాద్ రోడ్డు కూడలి నుంచి మైనార్టీ గురుకుల పాఠశాల దాకా గత ఏడాది రూ.5.2 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు చేపట్టారు. -
ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
[ 10-04-2024]
ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యా లతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా ముందడుగు వేస్తే..చైనాదే బాధ్యత: అమెరికా హెచ్చరిక
-
సీమర్లను వదిలి.. స్పిన్నర్లను బాది: హిట్టింగ్పై నితీశ్ రెడ్డి
-
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
భవిష్యత్తును చూడాలంటే భారత్కు రండి: అమెరికా రాయబారి
-
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
-
వైకాపా అధికారం.. విశాఖలో అంధకారం