అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేంకటకవులు
అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేెంకటకవులని విశ్రాంత న్యాయమూర్తి నాగమారుతిశర్మ అన్నారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రిలు తిరుపతి వేంకటకవులుగా సుప్రసిద్ధులన్నారు.
నివాళులర్పిస్తున్న రామసుబ్రహ్మణ్యం, దేవీప్రసాద్, నాగమారుతిశర్మ, కళా జనార్దనమూర్తి తదితరులు
గాంధీనగర్, న్యూస్టుడే: అవధాన ప్రావీణ్యులు తిరుపతి వేెంకటకవులని విశ్రాంత న్యాయమూర్తి నాగమారుతిశర్మ అన్నారు. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రిలు తిరుపతి వేంకటకవులుగా సుప్రసిద్ధులన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త దివాకర్ల తిరుపతిశాస్త్రి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాహితీవేత్త రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవిప్రసాద్, ప్రముఖులు ఎస్బీ రామ్, పురాణపండ శ్రీనివాస్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్రావు
-
India News
Wrestlers Protest: బ్రిజ్భూషణ్పై పోక్సో కేసులో ఆమె మైనర్ కాదా..? ఆమె తండ్రి ఏం చెప్పారంటే..?
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ