logo

‘ఫెస్టివల్‌ ధమాకా ఆఫర్‌’ విజేతలను ప్రకటించిన వాసవి గ్రూపు

వినియోగదారుల కోసం నిర్వహించిన ‘ఫెస్టివల్‌ ధమాకా ఆఫర్‌’లో బి3-1004 ఫ్లాట్‌ కొనుగోలు చేసిన ఇంద్రజిత్‌నాయక్‌ విజేతగా నిలిచారని స్థిరాస్తి సంస్థ వాసవి గ్రూపు పేర్కొంది.

Published : 25 Mar 2023 02:21 IST

కారు గెలుచుకున్న ఇంద్రజిత్‌ నాయక్‌

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారుల కోసం నిర్వహించిన ‘ఫెస్టివల్‌ ధమాకా ఆఫర్‌’లో బి3-1004 ఫ్లాట్‌ కొనుగోలు చేసిన ఇంద్రజిత్‌నాయక్‌ విజేతగా నిలిచారని స్థిరాస్తి సంస్థ వాసవి గ్రూపు పేర్కొంది. సంస్థ డైరెక్టర్‌ అభిషేక్‌ చందా డ్రా తీయగా.. విజేతకు టాటా నెక్సాన్‌ ఈవీ కారును అందించారు. డిసెంబర్‌ 15 నుంచి మార్చి 22 వరకు నిర్వహించిన ధమాకా ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులకు బహుమతులను అందజేశామని సంస్థ డైరెక్టర్లు అభిషేక్‌ చందా, సౌమ్యచందా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని