logo

ఎగిసిన హుషారు

వారాంతంలో నగరవాసులు ట్యాంక్‌బండ్‌ చుట్టూ చేరి సందడిగా గడిపారు. హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను తిలకిస్తూ కేరింతలు కొట్టారు.

Published : 27 Mar 2023 01:33 IST

వారాంతంలో నగరవాసులు ట్యాంక్‌బండ్‌ చుట్టూ చేరి సందడిగా గడిపారు. హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను తిలకిస్తూ కేరింతలు కొట్టారు. ఆదివారం రాత్రి భారీగా తరలివచ్చిన జనసందోహంతో నెక్లెస్‌రోడ్డు నుంచి తెలుగుతల్లి పైవంతెన వైపు వెళ్లే మార్గం కిక్కిరిసిపోయింది. సంగీతానికి అనుగుణంగా నీటితో చేయించిన విన్యాసాలను తమ చరవాణుల్లో బంధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని