స్వప్నలోక్ కాంప్లెక్స్ను సందర్శించిన జేఎన్టీయూ బృందం
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ను జేఎన్టీయూ బృందం సోమవారం పరిశీలించింది. ఇటీవల ఈ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ను జేఎన్టీయూ బృందం సోమవారం పరిశీలించింది. ఇటీవల ఈ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కార్యాలయాల్లో ప్రొఫెసర్ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి పూర్తిస్థాయిలో శాంపిళ్లు సేకరించారు. శనివారం కూడా కొన్ని శాంపిళ్లను సేకరించామని, పరీక్షలు నిర్వహించి త్వరలోనే నివేదిక అందజేస్తామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు