logo

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను సందర్శించిన జేఎన్‌టీయూ బృందం

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను జేఎన్‌టీయూ బృందం సోమవారం పరిశీలించింది. ఇటీవల ఈ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.

Published : 28 Mar 2023 02:28 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ను జేఎన్‌టీయూ బృందం సోమవారం పరిశీలించింది. ఇటీవల ఈ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కార్యాలయాల్లో ప్రొఫెసర్‌ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి పూర్తిస్థాయిలో శాంపిళ్లు సేకరించారు. శనివారం కూడా కొన్ని శాంపిళ్లను సేకరించామని, పరీక్షలు నిర్వహించి త్వరలోనే నివేదిక అందజేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని