తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు
తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సోమవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు...
మాట్లాడుతున్న గౌరీశంకర్. చిత్రంలో శ్రీమణి, నిర్మల, కళా జనార్దనమూర్తి, శ్రీలక్ష్మి
గాంధీనగర్, న్యూస్టుడే: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. సోమవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించిన సామాజిక కవి దున్న ఇద్దాసు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. 19వ శతాబ్దానికి చెందిన ఇద్దాసు తత్వ గీతాలతో దళితుల వేదన, అగ్రవర్ణాల దురహంకారంపై నిరసన తెలిపారన్నారు. సమాజాన్ని సంస్కరించే దిశగా తన గీతాలతో ప్రచారం చేశారన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోట శ్రీలక్ష్మి, ఆత్మీయ నిర్మల, శ్రీమణి, పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి