మంత్రి మల్లారెడ్డితో రైతుల వాగ్వాదం
ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన రైతు సహకార సంఘం సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగానికి రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు.
భాజపా నాయకుడు మహిపాల్రెడ్డిని బయటకు తీసుకెళ్తున్న సీఐ అశోక్రెడ్డి
ఘట్కేసర్, న్యూస్టుడే: ఘట్కేసర్లో మంగళవారం నిర్వహించిన రైతు సహకార సంఘం సమావేశంలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగానికి రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా.. కొందరు కర్షకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి భాజపాకు చెందిన ఎంపీపీ వై.సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. దీంతో మంత్రికి కోపం వచ్చి.. ఆందోళన చేస్తున్న వారు రైతులు కాదని, ఇక్కడి నుంచి బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు వారిని బయటకు పంపించారు. కొద్ది సేపు భారాస, భాజపా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మంత్రి తన ప్రసంగం మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్శాఖ డీఈ రమేశ్
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Crime News
Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. ఏ క్షణంలో ఏం జరిగింది?
-
Politics News
Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ
-
General News
Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించాలని కుట్ర జరుగుతోంది: చలసాని