logo

GHMC: రికార్డు స్థాయిలో జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లు..

ఈ ఏడాది రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లయ్యాయి.

Published : 01 Apr 2023 14:16 IST

హైదరాబాద్‌ : ఈ ఏడాది రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లయ్యాయి. 2022-23 ఆర్థిక ఏడాదిలో 1681.72 కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూళ్లు జరిగాయి. జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లలో పెట్టుకున్న లక్ష్యం 2వేల కోట్ల రూపాయలు. ఈ సారి అత్యధికంగా ఖైరతాబాద్ జోన్లో  435.57 కోట్ల రూపాయల వసూళ్లు కాగా.. అత్యల్పంగా చార్మినార్‌ జోన్లో  122.86 కోట్ల రూపాయల వసూళ్లయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని