న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా డీకొండ రవీందర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను అర్ధరాత్రి రిటర్నింగు అధికారి తోటపల్లి భాస్కర్రెడ్డి ప్రకటించారు.
రవీందర్
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా డీకొండ రవీందర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను అర్ధరాత్రి రిటర్నింగు అధికారి తోటపల్లి భాస్కర్రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా సల్లా వినోద్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల మాధవరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చక్రాల రాంచందర్, మహిళా ప్రతినిధిగా జ్యోతి, కోశాధికారిగా ముక్కాల రామకృష్ణ, లైబ్రేరియన్గా యజ్ఞమూర్తి రామకృష్ణ, క్రీడా,సాంస్కృతిక కార్యదర్శిగా సందీప్గౌడ్ పెద్దగోని ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా అనిత, దీప్తి నాగేందర్, రామకృష్ణారెడ్డి, గోపాల్, వెంకట్రెడ్డి, కిరణ్కుమార్, సాయికుమార్రెడ్డి ఎట్టె ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారు విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.
మాధవరెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్షాలు
[ 22-04-2024]
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. -
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
[ 22-04-2024]
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. -
మోదీ హవాతో తెలంగాణలో భాజపా క్లీన్ స్వీప్: పీయూష్ గోయల్
[ 22-04-2024]
తెలంగాణలో హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో భాజపా గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. -
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు
[ 22-04-2024]
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. -
సీడ్ కంపెనీలో శాస్త్రవేత్త.. గ్యాంబ్లింగ్లో దిట్ట
[ 22-04-2024]
విత్తనాల కంపెనీలో సైంటిస్ట్గా విధులు.. అడ్డదారిలో అదనపు సంపాదనకు జూద స్థావరాల నిర్వహణ.. మూడేళ్లు యథేచ్ఛగా సాగిన దందా ఆదివారం పోలీసులు దాడి చేయడంతో బండారం బయట పడింది. -
జోష్ .. వస్తలేదు
[ 22-04-2024]
లోక్సభ ఎన్నికలకు గ్రేటర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. -
కమలం జెండా భుజాన.. కాషాయ దండు నగరాన
[ 22-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాజధాని పరిధిలోని నాలుగు స్థానాల్లో పాగా వేయడానికి భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. -
ఇన్స్పెక్టర్ మానవత్వం.. సకాలంలో పరీక్షకు హాజరైన విద్యార్థిని
[ 22-04-2024]
ఓ పరీక్ష కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని ఓ ఇన్స్పెక్టర్ సహకారంతో సకాలంలో తన పరీక్ష కేంద్రానికి చేరింది. -
పర్యావరణ హితంగా సికింద్రాబాద్ స్టేషన్
[ 22-04-2024]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయి సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. -
వైద్య కళాశాలకు అనుసంధాన ఆసుపత్రులు
[ 22-04-2024]
హైదరాబాద్ నగరం సమీపంలో ప్రభుత్వ వైద్యకళాశాలల కొరత తీర్చేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించినా... వైద్య విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులు రెండు జిల్లాల్లోనూ లేవు. -
లీజుకు హెచ్ఎండీఏ కాంప్లెక్స్లు
[ 22-04-2024]
అమీర్పేటలోని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రధాన కార్యాలయం తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. -
పార్కింగ్ సముదాయంలోనే.. రెండు సినిమా తెరలు
[ 22-04-2024]
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాంపల్లిలో నిర్మిస్తున్న మొదటి బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం (ఎంఎల్పీ) పనులు చివరి దశకు చేరాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
కంపుకొడుతున్న హుస్సేన్సాగర్
[ 22-04-2024]
నాలాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధిని గాలికొదిలేయడంతో హుస్సేన్సాగర్ మురికి కూపంలా మారుతోంది. -
గెలుపే లక్ష్యం.. వెన్నంటి ఉంటాం
[ 22-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థుల విజయం కోసం వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. -
ఓటింగ్ శాతం తగ్గుతోంది
[ 22-04-2024]
ఎన్నికలెప్పుడొచ్చినా 50శాతం మంది నగరవాసులు ఓటేసేందుకు మొహం చాటేస్తున్నారు. -
హామీలు మాత్రమే ఇచ్చేది కాంగ్రెస్.. అమలు చేసేది భాజపా
[ 22-04-2024]
హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలను అమలుచేసిది భాజపా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. -
బియ్యమని తెలియకుండానే అక్రమ రవాణా
[ 22-04-2024]
పేదల బియ్యం అక్రమ రవాణాలో నేరగాళ్లు తప్పించుకుంటుండగా అమాయకులైన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు పట్టుబడుతున్నారు. -
‘ఆలోచించు ఆంధ్రుడా’ గోడపత్రికల ఆవిష్కరణ
[ 22-04-2024]
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని అభివృద్ధికి నాంది పలకాలని ఆకాంక్షిస్తూ ‘సీబీఎన్ ఫాలోవర్స్ హైదరాబాద్’ బృందం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆలోచించు ఆంధ్రుడా’ గోడపత్రికలను ప్రగతినగర్లో ఆదివారం ప్రతినిధులు ఆవిష్కరించారు. -
పెద్ద హోటళ్లలోనూ.. ఇదేం కక్కుర్తి
[ 22-04-2024]
రోడ్డు పక్కన ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించే తోపుడు బండ్లు, చిన్నపాటి దుకాణాల్లోనే కాదు.. పలు బడా హోటళ్లు కూడా నాసిరకం వస్తువులతో, పాచిపోయిన సాస్లతో వంటలు చేస్తున్నాయి. -
ఎన్నికలయ్యాక హరీశ్రావు చిట్టా విప్పుతాం
[ 22-04-2024]
మాజీ మంత్రి హరీశ్రావు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భావనతో అహంకారంతో మాట్లాడుతున్నారని, కుంభకోణాలకు పాల్పడిన చిట్టాను ఎన్నికల అనంతరం విప్పి కంటి మీద కునుకు లేకుండా చేస్తామని మల్కాజిగిరి లోక్సభ ఇన్ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. -
సమాజాన్ని సన్మార్గం వైపు నడిపేది భగవద్గీత
[ 22-04-2024]
సమాజానికి దిశానిర్దేశం చేస్తూ సన్మార్గం వైపు నడిపించేది భగవద్గీతని వక్తలన్నారు. -
పటిష్ఠ యంత్రాంగం.. పక్కా వ్యూహం
[ 22-04-2024]
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. -
9 మంది ఎంపీల్లో ఏడుగురు స్థానికేతరులే..!
[ 22-04-2024]
వికారాబాద్ జిల్లా ఆధ్యాత్మికంగా ఎంత ప్రత్యేకత పొందిందో రాజకీయంగానూ అంతే గుర్తింపు సంతరించుకుంది. -
కాంగ్రెస్తోనే సంక్షేమం
[ 22-04-2024]
భారాస ఖాళీ అవుతోందని, ఆ పార్టీ నుంచి సంక్షేమం కోరుతూ వస్తున్న కార్యకర్తలు, నాయకులను తాము కుటుంబ సభ్యులుగా గుర్తింపు ఇస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
యువతకు అష్ఫాక్ ఆదర్శం
[ 22-04-2024]
సివిల్స్లో మంచి ర్యాంకు సాధించిన అష్ఫాక్ నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. -
వేసవిలో మిద్దె తోటలకు షేడ్ నెట్ తప్పనిసరి
[ 22-04-2024]
ఎండల నుంచి మిద్దె తోటలను కాపాడుకోవడానికి తప్పని సరిగా షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలని రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సూచించారు. -
చిలుకూరులో ఘనంగా శ్రీదేవి, భూదేవి, బాలాజీల వివాహ మహోత్సవం
[ 22-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తకోటి భారీగా తరలివచ్చారు. -
కొటక్ మహీంద్రా బ్యాంకుకు జరిమానా
[ 22-04-2024]
బ్యాంకు సేవల్లో లోపాలపై కొటక్ మహీంద్రా బ్యాంకుకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-2 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభంలో స్వల్ప క్షీణత.. ఆదాయం 11 శాతం జంప్
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం