logo

న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా డీకొండ రవీందర్‌ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను అర్ధరాత్రి రిటర్నింగు అధికారి తోటపల్లి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు.

Published : 02 Apr 2023 03:19 IST

రవీందర్‌

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం నూతన అధ్యక్షుడిగా డీకొండ రవీందర్‌ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం కోసం శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలను అర్ధరాత్రి రిటర్నింగు అధికారి తోటపల్లి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా సల్లా వినోద్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల మాధవరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చక్రాల రాంచందర్‌, మహిళా ప్రతినిధిగా జ్యోతి, కోశాధికారిగా ముక్కాల రామకృష్ణ, లైబ్రేరియన్‌గా యజ్ఞమూర్తి రామకృష్ణ, క్రీడా,సాంస్కృతిక కార్యదర్శిగా సందీప్‌గౌడ్‌ పెద్దగోని ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా అనిత, దీప్తి నాగేందర్‌, రామకృష్ణారెడ్డి, గోపాల్‌, వెంకట్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, సాయికుమార్‌రెడ్డి ఎట్టె ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారు విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.

మాధవరెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు