ప్రముఖులకు ఇఫ్తార్ విందు
ఆలిండియా మైనార్టీ ఫోరం, ఆలిండియా అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్లో శనివారం రాత్రి ఇఫ్తార్ విందు నిర్వహించారు.
కేంద్రమంత్రి రాందాస్ అథవలేతో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
మెహిదీపట్నం: ఆలిండియా మైనార్టీ ఫోరం, ఆలిండియా అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్లో శనివారం రాత్రి ఇఫ్తార్ విందు నిర్వహించారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవలే, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బీబీ పాటిల్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, మాజీ ఎంపీలు వీహెచ్, విశ్వేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్, ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్లో భారీ చోరీ
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు