ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్పై కేసు
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్పై అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
బేగంబజార్, న్యూస్టుడే: విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్పై అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకుని ఇటీవలే సిద్దిఅంబర్బజార్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఎస్సై వీరబాబు ఫిర్యాదు మేరకు రాజాసింగ్ లోథ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు