హయత్నగర్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం
హయత్నగర్ శివారులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హయత్నగర్: హైదరాబాద్ శివారు హయత్నగర్ శివారులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. చాలా వరకు కుళ్లిన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని వరంగల్కు చెందిన రాజేశ్ (24)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హయత్నగర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి హత్య చేశారా?వేరే చోట చంపేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా?యువకుడిది ఆత్మహత్యా?ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల