ఉద్యమకారులకు తగిన న్యాయం
తెలంగాణ రాష్ట్రం సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ అన్నారు.
సన్మానం అనంతరం ఉద్యమకారులతో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్
వికారాబాద్టౌన్,న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్రం సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా వీడీడీఎఫ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ఛైర్మన్ విజయ్కుమార్, బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, భాజపా నాయకులు మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జాఫర్ తస్వర్అలీ, టీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lokesh: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దౌర్జన్యం.. నిలదీస్తే నిర్బంధం..: లోకేశ్
-
Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక మాజీ క్రికెటర్కు బెయిల్
-
పిల్లలతో కలిసి మా సినిమా చూడొద్దు: స్టార్ హీరో
-
Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్ ప్రాజెక్ట్పై మంచు విష్ణు పోస్ట్
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు