logo

దశదిశలా సంబురాలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని పలు కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు చేశారు.

Published : 03 Jun 2023 03:43 IST

ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని పలు కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు చేశారు. గన్‌పార్కు వద్ద అమరులకు పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.

బర్కత్‌పుర ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌, జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ శ్రీనివాసమూర్తి, ప్రభుత్వ న్యాయవాది డి.మహేందర్‌రావు తదితరులు

సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో చీఫ్‌ ఇంజినీర్‌ బి.రఘు తదితరులు

బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, సీనియర్‌ అధికారులు

మింట్‌కంపౌండ్‌ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో సీఎండీ జి.రఘుమారెడ్డి, డైరెక్టర్లు

అమరులకు నగర సీపీ సీవీ ఆనంద్‌ నివాళులు

గన్‌పార్కు వద్ద నినాదాలు చేస్తున్న విమలక్క

జలమండలిలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని