రైల్వే వంతెనకు రూ.92 కోట్లు
జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ టౌన్, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంతెన ప్రస్తావన తెచ్చానని, దీనికి రూ.92 కోట్లు కేటాయించేందుకు సీఎం హామీ ఇచ్చారని ఆనంద్ తెలిపారు. అలాగే సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో ఫోన్ల్ కేసీఆర్ మాట్లాడి వంతెన ఫైల్ను పంపించమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనంతరం చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో వికారాబాద్లో జరగాల్సిన పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: చింతల్బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు