రైల్వే వంతెనకు రూ.92 కోట్లు
జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ టౌన్, న్యూస్టుడే: జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రి కేటీఆర్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంతెన ప్రస్తావన తెచ్చానని, దీనికి రూ.92 కోట్లు కేటాయించేందుకు సీఎం హామీ ఇచ్చారని ఆనంద్ తెలిపారు. అలాగే సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో ఫోన్ల్ కేసీఆర్ మాట్లాడి వంతెన ఫైల్ను పంపించమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనంతరం చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో వికారాబాద్లో జరగాల్సిన పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె