ప్రచారానికి వాహనం సిద్ధం
గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ప్రచార రథాన్ని విరామం లేకుండా తిప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెద్దగా అవసరం లేకపోవడంతో మూలన పడేశారు.
వికారాబాద్, న్యూస్టుడే: గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ప్రచార రథాన్ని విరామం లేకుండా తిప్పారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పెద్దగా అవసరం లేకపోవడంతో మూలన పడేశారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో దుమ్ము దులిపి శుభ్రం చేశారు. చాలాకాలం పాటు ఉపయోగించకపోవడంతో వాహనానికి సంబంధించిన పలు పరికరాలు తుప్పుపట్టాయి. మధ్యలో మొరాయించకుండా అవసరమైన అన్ని పరికరాలను అమర్చి ప్రచారానికి సిద్ధం చేయడానికి పట్టణంలోని ఓ మెకానిక్ షెడ్డుకు తీసుకువచ్చారు. షెడ్డులో భారాస ప్రచార రథాన్ని చూసిన పలువురు ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకే ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికులు కొందరు వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ