రామోజీ ఫిల్మ్సిటీలో ఉపాధ్యాయుల కోలాహలం
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీకి వేలాదిగా తరలి వచ్చిన ఉపాధ్యాయులతో శుక్రవారం కోలాహలం నెలకొంది.
2వేల మందికిపైగా తరలిరావడంతో సందడి
రామోజీ ఫిల్మ్సిటీలో వైల్డ్వెస్ట్ స్టంట్ షో తిలకిస్తున్న ఉపాధ్యాయులు
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీకి వేలాదిగా తరలి వచ్చిన ఉపాధ్యాయులతో శుక్రవారం కోలాహలం నెలకొంది. హైదరాబాద్లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన 2 వేల మందికిపైగా ఉపాధ్యాయులు ఫిల్మ్సిటీ సందర్శనకు తరలి వచ్చారు. నిత్యం తరగతి గదుల్లో విద్యా బోధనతో తీరిక లేకుండా గడిపే గురువులంతా కలిసి ప్రకృతి రమణీయ రామోజీ ఫిల్మ్సిటీ అందాల మధ్య విహరించి సరికొత్త అనుభూతిని ఆస్వాదించారు. రామోజీ ఫిల్మ్సిటీలోని అందమైన లొకేషన్లను, అద్వితీయమైన గార్డెన్లను, పక్షుల పార్కును, చూడముచ్చటైన ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఫిల్మ్సిటీలో బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన అద్భుత సెట్ సందర్శన, యురేకాలో వైల్డ్వెస్ట్ స్టంట్ షో, మర్చిపోలేని షాపింగ్ అనుభూతి, సీతాకోక చిలుకల పార్కు, రామోజీ మూవీ మ్యాజిక్.. ఒక్కటేమిటి ఫిల్మ్సిటీ వీక్షణ మొత్తం ఓ అద్భుతమంటూ సంతోషం వ్యక్తం చేశారు. సహచర ఉపాధ్యాయులతో ఇలా పర్యాటక లోకం, సినీ ప్రపంచంలో విహరించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని అందించిందని పేర్కొన్నారు. జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను అందించే రామోజీ ఫిల్మ్సిటీ సందర్శనకు కుటుంబసభ్యులు, సహచర మిత్రులతో కలిసి ప్రతి ఒక్కరూ రాదగిన పర్యాటక కేంద్రమని కొనియాడారు. తమ పాఠశాలల ఉపాధ్యాయులందరితో కలిసి రామోజీ ఫిల్మ్సిటీని సందర్శించడం, ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని దిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఛైర్మన్ ఎం.కొమరయ్య పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్రెడ్డి
[ 01-12-2023]
ఓటమి భయంతో సీఎం కేసీఆర్ రైతు బంధు నిధులను.. ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. -
TS ExitPolls: ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్కు 63-73 స్థానాలు
[ 01-12-2023]
తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇండియాటుడే శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. -
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
[ 01-12-2023]
ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ భారాసనే(BRS) విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్(CM Kcr) పేర్కొన్నారు. -
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
[ 01-12-2023]
డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. -
Ts Elections: తెలంగాణలో రీపోలింగ్కు అవకాశం లేదు: సీఈవో వికాస్రాజ్
[ 01-12-2023]
తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి (Telangana Elections 2023) పోలింగ్ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
KTR: అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి: కేటీఆర్
[ 01-12-2023]
చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. -
Hyderabad: కానిస్టేబుల్పై లాఠీ ఝుళిపించిన ఇన్స్పెక్టర్
[ 01-12-2023]
పోలీసు ఇన్స్పెక్టర్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్పైనే లాఠీ ఝుళిపించారు. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పోలింగ్ కేంద్రం దగ్గర గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
కోటి మాటలే.. సగం మీటలే
[ 01-12-2023]
భారీ ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో రాజధాని పరిధిలోనే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అధికారికంగా సెలవు ప్రకటించినా ఓటర్లు ఇళ్ల నుంచి పోలింగ్ బూత్లకు కదలిరాలేదు. -
బారులు తీరిన బస్తీ
[ 01-12-2023]
గ్రేటర్లో కాలనీలు, అపార్ట్మెంట్ వాసులతో పోల్చితే బస్తీ పౌరులు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల నుంచి క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం తర్వాత అధిక శాతం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. -
తొలి ఓటు సంబరం.. తాకింది అంబరం!
[ 01-12-2023]
ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన వారి సంబరం ఇంతా అంతా కాదు.. నగరంలో దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో యువత ఆరంభంలోనే వచ్చి ఓటేసి.. సిరాగుర్తు ఉన్న చేతి వేలును చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని పదిలపరచుకున్నారు. -
మా.. తుఝే సలామ్
[ 01-12-2023]
రాజధాని నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళా ఓటర్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 9,932 పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం మహిళలు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన యువతులతో నిండిపోయాయి. -
మనకే అనుకూలంగా ఉందా?
[ 01-12-2023]
‘‘ఓటర్లు మనల్నే ఆదరిస్తారు.. సర్వేలూ మనకే అనుకూలంగా ఉన్నాయ్.. మనం గెలుస్తాం.. ఆ డివిజన్లో 70శాతం ఓట్లు మనకు పోలయ్యాయ్. వేరే పార్టీ వాళ్లు పోరాడినా మనం సులభంగా గెలుస్తాం’’అంటూ భారాస, భాజపా, కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థులు తమ... -
పల్లెకు పోటెత్తారు
[ 01-12-2023]
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ఓటర్లు గురువారం ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకూ వేల సంఖ్యలో సొంతూర్లకు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి బైకులు, కార్లు, బస్సులు, ట్రాలీల్లో బయలుదేరి వెళ్లారు. -
అక్కడక్కడ గడబిడ
[ 01-12-2023]
నగరంలో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు, పరస్పర దాడులు జరిగాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సత్వరమే స్పందించారు. -
పోలీసు నీడలో పోలింగ్
[ 01-12-2023]
అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్ కొనసాగింది. -
ఫలించిన వ్యూహం.. పాతబస్తీలో ప్రశాంతం
[ 01-12-2023]
పోలీసుల వ్యూహం ఫలించింది. పాతబస్తీలో చెదురు మదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. ఓటర్లను బెదిరించడం, దొంగ ఓట్లకు పాల్పడే 10 మందిని ముందుగానే అరెస్ట్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన 50మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
‘ఎగుమతిదార్ల అవసరాలు తీర్చేందుకు ఎస్బీఐ సిద్ధం’
[ 01-12-2023]
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ గురువారం ఎగుమతిదార్ల సమావేశం నిర్వహించింది. ఎస్బీఐ ఎండీ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్) చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీలు నంద్ కిషోర్, అమితవ ఛటర్జీ, హైదరాబాద్ సర్కిల్ జీఎం (నెట్వర్క్-1)... -
గెలిచేదెవరు.. ఓడేదెవరు
[ 01-12-2023]
-
బాధ్యతగా వచ్చారు.. ఓపికతో ఓటేశారు
[ 01-12-2023]
జిల్లాలో మహిళా ఓటర్లు బాధ్యతతో ఓటెత్తారు. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పురుషుల కంటే మహిళలే అధికంగా కనిపించడం విశేషం. -
కేంద్రాల వద్ద భారాస, కాంగ్రెస్ బాహాబాహీ
[ 01-12-2023]
తాండూరులో పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని సాయిపూరు ప్రాంతంలో 118 కేంద్రంలో మహిళ లక్ష్మి ఓటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేశారని ఆమె తరపున కాంగ్రెస్ నాయకులు బాల్రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, నీరజ, రత్నమాల తమ అనుచరులతో అధికారులను నిలదీశారు. -
కోటబాస్పల్లిలో అంధకారం
[ 01-12-2023]
కోటబాస్పల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది. దీంతో పోలింగ్ కేంద్రంలో అంధకారం అలుముకుంది. -
ఓటు లేక.. నిరాశ
[ 01-12-2023]
కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ఓటేసేందుకు కేంద్రాలకు వచ్చినా.. వారి పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో నిరాశ చెందారు. -
సర్వేల హోరు.. బెట్టింగ్ జోరు
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిందో లేదో బెట్టింగ్ పర్వం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం సాయంత్రం ఓటింగ్ పూర్తయ్యాక పోలింగ్ సరళి ఆధారంగా గెలుపోటములపై ఊహాగానాలు వెలువడ్డాయి. -
బాధ్యతగా కదిలొచ్చారు.. స్ఫూర్తి చాటారు
[ 01-12-2023]
-
పోలింగ్ కేంద్రాల వద్ద ఉల్లంఘనలు
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు చేపడతామంటూ ఎన్నికల అధికారులు పదేపదే చెప్పినా గ్రేటర్ హైదరాబాద్, శివారుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు.... -
మళ్లీ పాత కథే
[ 01-12-2023]
మళ్లీ పాత కథే పునరావృతమైంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మినహా మిగిలినవారు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రతి నియోజకవర్గంలో 40శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు. -
ఉషోదయాన్నే తరలివచ్చి.. బాధ్యత నెరవేర్చి
[ 01-12-2023]
నగర వాతావరణానికి భిన్నంగా గురువారం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. సాధారణంగా నగరంలో 11 గంటల తర్వాత కేంద్రాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో చాలామంది ఉదయమే ఓటేసేందుకు వచ్చారు. -
తొలుత మందకొడి.. తర్వాత వడివడి
[ 01-12-2023]
పోలింగ్ సరళిని గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తే.. తొలుత మందకొడిగా తర్వాత వడివడిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు అంతంతమాత్రంగా ఉన్న పోలింగ్ 11 గంటల నుంచి పుంజుకుంది. -
ఓటు వేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
[ 01-12-2023]
ఉపాధికి నగరానికి వలస వెళ్లాడు. ఎన్నికల్లో ఓటేసేందుకు స్వగ్రామానికి రాగా ఇంతలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. -
రెండు చోట్ల ఉండడమే కారణమా?
[ 01-12-2023]
నగరంలో పోలింగ్ శాతం ప్రతి ఎన్నికల్లో తగ్గడమే కానీ పెరగడం లేదు. ఈసారి కూడా దాదాపు సగం మందే ఓటేశారు. మిగతా సగం ఏమైనట్లు? ప్రధానంగా రెండుచోట్ల ఓట్లు ఉండటమే కారణంగా కనబడుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/12/2023)
-
Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
-
Axar Patel: మంచు ప్రభావం తప్పించుకొనేందుకు నా ప్రణాళిక అదే: అక్షర్ పటేల్
-
Chandrababu: సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయం
-
Paradip Port: ఒడిశా తీరంలో రూ.220 కోట్ల డ్రగ్స్ పట్టివేత!
-
ఆ మాజీ నేవీ అధికారుల్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు!