స్త్రీనిధి.. నెమ్మది!
గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పూచీకత్తు లేకుండా అందించే స్త్రీనిధి రుణాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ప్రత్యేక ప్రణాళికతో సాగితేనే ప్రయోజనం
పది శాతమే పూర్తి
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ: గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పూచీకత్తు లేకుండా అందించే స్త్రీనిధి రుణాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గంటలు, రోజుల వ్యవధిలో అందించే లక్ష్యం నీరుగారుతోంది. ఆరు నెలల్లో కేవలం పది శాతమే చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల్లో ప్రణాళికతో ముందుకు సాగితేనే నిర్దేశించిన గమ్యం చేరి, అతివల స్వయం సమృద్ధికి అడుగులు పడనున్నాయి.
స్వయం సహాయక సంఘాల్లో చేరిన మహిళలు ఆసక్తి ఉన్న వ్యాపారం, పాడిపశు పోషణ, అంతర్జాల కేంద్రం, బ్యూటీపార్లర్, వ్యవసాయం, అలంకార వస్తు విక్రయం, దుస్తుల విక్రయ దుకాణాలు, దర్జీ వృత్తి, విగణిత కేంద్రం, మగ్గం వర్క్స్ వంటి స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) ప్రోత్సహిస్తోంది. ఆయా వ్యాపారాలు, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని ఎలాంటి తాకట్టు లేకుండా స్త్రీనిధి రుణంతో సమకూర్చుతోంది. 48 గంటల నుంచి రెండు వారాల వ్యవధిలో రుణాలను అందిస్తోంది. రూ.25వేల నుంచి రూ.3లక్షల దాకా ఇచ్చేవాటికి 92పైసల వడ్డీ విధిస్తోంది. తిరిగి 24 నుంచి 60 నెలల సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. తరుణీమణులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు అనువుగా అందిస్తున్న ఈ విధానం నిదానంగా సాగుతోంది.
గతంలో 14వ స్థానం..
గత ఆర్థిక సంవత్సరంలో 73 శాతం రుణాలు పంపిణీ చేయడంతో రాష్ట్రంలో జిల్లా 14వ స్థానానికి చేరింది. ఈసారి అంతకుమించి అందించి మరింత ముందు వరసలో నిలవాల్సి ఉండగా వెనుకబడ్డారు. జిల్లాలో అత్యధికంగా 21 శాతం పంపిణీతో బంట్వారం మండలం ప్రథమ స్థానంలో ఉండగా, 0.65 శాతంతో తాండూరు చివరి స్థానంలో నిలిచింది. కుల్కచర్ల మండలంలో 193 మందికి రూ.1.20కోట్లు మంజూరు చేశారు. నెలకు రూ.12 కోట్ల చొప్పున ఇస్తేనే ఆరు నెలల్లో రూ.73.01కోట్ల లక్ష్యం సాధ్యమవుతుంది. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ అధికారులు, ఏపీఎంలు, ఐకేపీ సీసీలు, వీఓఏలు చొరవ చూపాల్సి ఉంది.
జిల్లాలో ఇలా..
గ్రామ సమాఖ్యలు: 657
స్వయం సహాయక సంఘాలు: 16,589
నమోదైన సభ్యులు: 1,63,522
స్త్రీనిధి లక్ష్యం: రూ.81.13 కోట్లు
ఇచ్చింది: రూ.8.12 కోట్లు
ఇవ్వాల్సింది: రూ.73.01 కోట్లు
గడువు: ఆరు నెలలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్రెడ్డి
[ 01-12-2023]
ఓటమి భయంతో సీఎం కేసీఆర్ రైతు బంధు నిధులను.. ఇతర కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. -
TS ExitPolls: ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్కు 63-73 స్థానాలు
[ 01-12-2023]
తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇండియాటుడే శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. -
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
[ 01-12-2023]
ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దని, మళ్లీ భారాసనే(BRS) విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్(CM Kcr) పేర్కొన్నారు. -
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
[ 01-12-2023]
డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. -
Ts Elections: తెలంగాణలో రీపోలింగ్కు అవకాశం లేదు: సీఈవో వికాస్రాజ్
[ 01-12-2023]
తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి (Telangana Elections 2023) పోలింగ్ దాదాపు 3 శాతం తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. -
KTR: అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి: కేటీఆర్
[ 01-12-2023]
చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. -
Hyderabad: కానిస్టేబుల్పై లాఠీ ఝుళిపించిన ఇన్స్పెక్టర్
[ 01-12-2023]
పోలీసు ఇన్స్పెక్టర్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్పైనే లాఠీ ఝుళిపించారు. ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పోలింగ్ కేంద్రం దగ్గర గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
కోటి మాటలే.. సగం మీటలే
[ 01-12-2023]
భారీ ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్రంలో రాజధాని పరిధిలోనే తక్కువ ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ అధికారికంగా సెలవు ప్రకటించినా ఓటర్లు ఇళ్ల నుంచి పోలింగ్ బూత్లకు కదలిరాలేదు. -
బారులు తీరిన బస్తీ
[ 01-12-2023]
గ్రేటర్లో కాలనీలు, అపార్ట్మెంట్ వాసులతో పోల్చితే బస్తీ పౌరులు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల నుంచి క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నం తర్వాత అధిక శాతం పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. -
తొలి ఓటు సంబరం.. తాకింది అంబరం!
[ 01-12-2023]
ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన వారి సంబరం ఇంతా అంతా కాదు.. నగరంలో దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో యువత ఆరంభంలోనే వచ్చి ఓటేసి.. సిరాగుర్తు ఉన్న చేతి వేలును చూపిస్తూ సెల్ఫీలు తీసుకుని పదిలపరచుకున్నారు. -
మా.. తుఝే సలామ్
[ 01-12-2023]
రాజధాని నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళా ఓటర్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 9,932 పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతం మహిళలు, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన యువతులతో నిండిపోయాయి. -
మనకే అనుకూలంగా ఉందా?
[ 01-12-2023]
‘‘ఓటర్లు మనల్నే ఆదరిస్తారు.. సర్వేలూ మనకే అనుకూలంగా ఉన్నాయ్.. మనం గెలుస్తాం.. ఆ డివిజన్లో 70శాతం ఓట్లు మనకు పోలయ్యాయ్. వేరే పార్టీ వాళ్లు పోరాడినా మనం సులభంగా గెలుస్తాం’’అంటూ భారాస, భాజపా, కాంగ్రెస్, మజ్లిస్ అభ్యర్థులు తమ... -
పల్లెకు పోటెత్తారు
[ 01-12-2023]
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ఓటర్లు గురువారం ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకూ వేల సంఖ్యలో సొంతూర్లకు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి బైకులు, కార్లు, బస్సులు, ట్రాలీల్లో బయలుదేరి వెళ్లారు. -
అక్కడక్కడ గడబిడ
[ 01-12-2023]
నగరంలో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటలు, పరస్పర దాడులు జరిగాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు సత్వరమే స్పందించారు. -
పోలీసు నీడలో పోలింగ్
[ 01-12-2023]
అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్ కొనసాగింది. -
ఫలించిన వ్యూహం.. పాతబస్తీలో ప్రశాంతం
[ 01-12-2023]
పోలీసుల వ్యూహం ఫలించింది. పాతబస్తీలో చెదురు మదురు సంఘటనలు మాత్రమే జరిగాయి. ఓటర్లను బెదిరించడం, దొంగ ఓట్లకు పాల్పడే 10 మందిని ముందుగానే అరెస్ట్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన 50మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
‘ఎగుమతిదార్ల అవసరాలు తీర్చేందుకు ఎస్బీఐ సిద్ధం’
[ 01-12-2023]
ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ గురువారం ఎగుమతిదార్ల సమావేశం నిర్వహించింది. ఎస్బీఐ ఎండీ (ఇంటర్నేషనల్ బ్యాంకింగ్) చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీలు నంద్ కిషోర్, అమితవ ఛటర్జీ, హైదరాబాద్ సర్కిల్ జీఎం (నెట్వర్క్-1)... -
గెలిచేదెవరు.. ఓడేదెవరు
[ 01-12-2023]
-
బాధ్యతగా వచ్చారు.. ఓపికతో ఓటేశారు
[ 01-12-2023]
జిల్లాలో మహిళా ఓటర్లు బాధ్యతతో ఓటెత్తారు. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పురుషుల కంటే మహిళలే అధికంగా కనిపించడం విశేషం. -
కేంద్రాల వద్ద భారాస, కాంగ్రెస్ బాహాబాహీ
[ 01-12-2023]
తాండూరులో పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని సాయిపూరు ప్రాంతంలో 118 కేంద్రంలో మహిళ లక్ష్మి ఓటును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేశారని ఆమె తరపున కాంగ్రెస్ నాయకులు బాల్రెడ్డి, పట్లోళ్ల నర్సింలు, నీరజ, రత్నమాల తమ అనుచరులతో అధికారులను నిలదీశారు. -
కోటబాస్పల్లిలో అంధకారం
[ 01-12-2023]
కోటబాస్పల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది. దీంతో పోలింగ్ కేంద్రంలో అంధకారం అలుముకుంది. -
ఓటు లేక.. నిరాశ
[ 01-12-2023]
కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ఓటేసేందుకు కేంద్రాలకు వచ్చినా.. వారి పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో నిరాశ చెందారు. -
సర్వేల హోరు.. బెట్టింగ్ జోరు
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిందో లేదో బెట్టింగ్ పర్వం ఒక్కసారిగా ఊపందుకుంది. గురువారం సాయంత్రం ఓటింగ్ పూర్తయ్యాక పోలింగ్ సరళి ఆధారంగా గెలుపోటములపై ఊహాగానాలు వెలువడ్డాయి. -
బాధ్యతగా కదిలొచ్చారు.. స్ఫూర్తి చాటారు
[ 01-12-2023]
-
పోలింగ్ కేంద్రాల వద్ద ఉల్లంఘనలు
[ 01-12-2023]
శాసనసభ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు చేపడతామంటూ ఎన్నికల అధికారులు పదేపదే చెప్పినా గ్రేటర్ హైదరాబాద్, శివారుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు.... -
మళ్లీ పాత కథే
[ 01-12-2023]
మళ్లీ పాత కథే పునరావృతమైంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు మినహా మిగిలినవారు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రతి నియోజకవర్గంలో 40శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు. -
ఉషోదయాన్నే తరలివచ్చి.. బాధ్యత నెరవేర్చి
[ 01-12-2023]
నగర వాతావరణానికి భిన్నంగా గురువారం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. సాధారణంగా నగరంలో 11 గంటల తర్వాత కేంద్రాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో చాలామంది ఉదయమే ఓటేసేందుకు వచ్చారు. -
తొలుత మందకొడి.. తర్వాత వడివడి
[ 01-12-2023]
పోలింగ్ సరళిని గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తే.. తొలుత మందకొడిగా తర్వాత వడివడిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు అంతంతమాత్రంగా ఉన్న పోలింగ్ 11 గంటల నుంచి పుంజుకుంది. -
ఓటు వేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
[ 01-12-2023]
ఉపాధికి నగరానికి వలస వెళ్లాడు. ఎన్నికల్లో ఓటేసేందుకు స్వగ్రామానికి రాగా ఇంతలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. -
రెండు చోట్ల ఉండడమే కారణమా?
[ 01-12-2023]
నగరంలో పోలింగ్ శాతం ప్రతి ఎన్నికల్లో తగ్గడమే కానీ పెరగడం లేదు. ఈసారి కూడా దాదాపు సగం మందే ఓటేశారు. మిగతా సగం ఏమైనట్లు? ప్రధానంగా రెండుచోట్ల ఓట్లు ఉండటమే కారణంగా కనబడుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు
-
Rathnam: విశాల్- హరి కాంబో.. ఈసారి రక్తపాతమే.. టీజర్ చూశారా!
-
Israel-Hamas: యుద్ధం వేళ.. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
-
UGC: యూనివర్సిటీలు, కాలేజీల్లో సెల్ఫీ పాయింట్లు పెట్టండి..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Mizoram Elections: మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు